పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లో నిత్యా అన్నదాన కార్యక్రమం శుక్రవారం పునః ప్రారంభమైంది.
స్వామివారి మహా అన్నదాన ప్రసాదాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్ వి నివృత రావు చేతుల మీదుగా ఆలయ ఈ ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి వి సుబ్బారెడ్డి నేతృత్వంలో నిత్యా అన్నదాన భోజన శాల తిరిగి ప్రారంభమవడం తో భక్తులు పరవసించిపోయారు.