39.2 C
Hyderabad
May 3, 2024 11: 16 AM
Slider పశ్చిమగోదావరి

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానం పున:ప్రారంభం

#dwarakatirumala

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లో  నిత్యా అన్నదాన కార్యక్రమం శుక్రవారం పునః ప్రారంభమైంది.

స్వామివారి మహా అన్నదాన ప్రసాదాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్ వి నివృత రావు చేతుల మీదుగా ఆలయ ఈ ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి వి సుబ్బారెడ్డి నేతృత్వంలో నిత్యా అన్నదాన భోజన శాల తిరిగి ప్రారంభమవడం తో భక్తులు పరవసించిపోయారు.

Related posts

జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయకర్తలు

Satyam NEWS

నగిరిలో మంత్రి రోజాకు సీటు ఇస్తే ఓడిస్తాం

Satyam NEWS

సేవ్ ది లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment