28.7 C
Hyderabad
May 5, 2024 08: 09 AM
Slider ముఖ్యంశాలు

కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరో రూ.500కోట్లు

#kondagatu

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100కోట్లు ప్రకటించామని.. మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు.

Related posts

విజయనగరం పోలీసుల “స్పందన” కు 27 ఫిర్యాదులు…

Satyam NEWS

హైదరాబాద్ లో  ఎపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ వీరంగం

Satyam NEWS

మంత్రి సీతక్కకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు

Satyam NEWS

Leave a Comment