37.2 C
Hyderabad
May 2, 2024 11: 50 AM
Slider ముఖ్యంశాలు

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి?

#anotherstudent

వరంగల్ మెడికో విద్యార్ధిని ప్రీతి మృతిచెందిన ఈ తరుణంలో మరో విషాదకరమైన వార్త వచ్చింది. నర్సంపేట సమీపంలోని బిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని మృతి చెందింది. తనను ర్యాగింగ్ చేశారని  కళాశాల యాజమాన్యానికి ఆమె కంప్లైంట్ చేసింది. అయితే కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థిని రామన్నపేట బంధువుల ఇంట్లో  ఉరివేసుకొని మృతి చెందినట్లు సమాచారం.

Related posts

ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

Satyam NEWS

Leave a Comment