వరంగల్ మెడికో విద్యార్ధిని ప్రీతి మృతిచెందిన ఈ తరుణంలో మరో విషాదకరమైన వార్త వచ్చింది. నర్సంపేట సమీపంలోని బిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని మృతి చెందింది. తనను ర్యాగింగ్ చేశారని కళాశాల యాజమాన్యానికి ఆమె కంప్లైంట్ చేసింది. అయితే కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థిని రామన్నపేట బంధువుల ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లు సమాచారం.
previous post
next post