32.2 C
Hyderabad
May 8, 2024 21: 55 PM
Slider శ్రీకాకుళం

కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి

#Volunteer

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామం లో ఈ ఘటన జరిగింది.

రెంటికోట గ్రామ వాలంటీర్ రెయ్యి లలిత(29), శుక్రవారం(5-02-2021)మధ్యాహ్నం కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు.

అనాటి నుంచి కొంత అస్వస్థతకు గురయ్యారు. నేటి తెల్లవారుజామున ఆమె మృతి చెందారు.

మృతురాలు లలిత కి భర్త వాసుతో పాటు ఆరేళ్ళ బాబు ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా ప్రకటించిన WHO

Sub Editor

అప్పాయింట్ మెంట్: ఎయిమ్స్ బోర్డు సభ్యుడుగా బండ ప్రకాష్

Satyam NEWS

కొల్లాపూర్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది

Satyam NEWS

Leave a Comment