39.2 C
Hyderabad
May 3, 2024 11: 28 AM
Slider ముఖ్యంశాలు

మాజీ హోం మంత్రి నాయిని ఇంట్లో మరో విషాదం

#NayiniNarasimhareddy

కొద్ది రోజుల కిందల మరణించిన మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఇంట్లో మరో విషాదం జరిగింది.

ఆయన భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావటం తో నాయిని నర్సింహ రెడ్డి తో పాటే అహల్య ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.

కరోనా నెగటివ్ వచ్చినా వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఆమె చికిత్స పొందారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మరణించిన తర్వాత ఆఖరి చూపుకు అహల్య ను అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె కూడా మరణించారు.

Related posts

వ్యాక్సిన్ వచ్చింది సరే…మనకు అందేది ఎలా?

Satyam NEWS

ప్రజాహిత కార్యక్రమాలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది

Bhavani

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

Bhavani

Leave a Comment