కొద్ది రోజుల కిందల మరణించిన మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఇంట్లో మరో విషాదం జరిగింది.
ఆయన భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావటం తో నాయిని నర్సింహ రెడ్డి తో పాటే అహల్య ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.
కరోనా నెగటివ్ వచ్చినా వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఆమె చికిత్స పొందారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మరణించిన తర్వాత ఆఖరి చూపుకు అహల్య ను అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె కూడా మరణించారు.