అంటార్కిటికాలో గత 38 ఏళ్ల తరువాత ఇప్పుడు తొలిసారిగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పెరిగింది. ఫిబ్రవరి 9న అక్కడికి సమీపంలో ఉన్న సెయ్మోర్ ద్వీపంలో అత్యధికంగా 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే 1982లో అక్కడి సైనీ ద్వీపంలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కాగా అంటార్కిటికాలో ఉన్న మంచు అంతా కరిగితే ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి. దీంతో తీరప్రాంతాలు నీట మునుగుతాయి.
next post