28.7 C
Hyderabad
April 27, 2024 05: 34 AM
Slider ప్రపంచం

బ్రుటల్: రఖినే పాఠశాల ఫై ఫిరంగి దాడి

mayanmar attack with bullets on rakhine school

మయన్మార్‌ లోని రఖీనే రాష్ట్రంలో ఓ ప్రాథమిక పాఠశాలపై ఫిరంగుల దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక తిరుగుబాటు సంస్థ అరాకాన్‌ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. వీరు గురువారం కూడా దాడి చేశారని, మయన్మార్‌ సైనికులు ధీటుగా బదులివ్వడంతో తోకముడిచారని అధికారులు చెప్పారు

Related posts

మహాకాళేశ్వర ఆలయంలో కోహ్లీ అనుష్క శర్మ పూజలు

Satyam NEWS

భూయాన్, భట్టి ల పదోన్నతులకు కోలేజియం సిఫార్సు

Bhavani

అవకాశం వచ్చింది దోచేసుకుంటున్నారు

Satyam NEWS

Leave a Comment