42.2 C
Hyderabad
May 3, 2024 15: 20 PM
Slider నిజామాబాద్

ఇన్షా అల్లాహ్: ఒక్క భార్యతోనే పరేషాన్ అవుతున్న

owaisi

తనకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని ఉన్నఒక్క భార్యతోనే పరేషాన్ అవుతుంటే, ఇద్దర్ని చేసుకుని ఎలా వేగుతాను? అంటూ చమత్కరించారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ . కామారెడ్డిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా అసత్యమని అన్నారు.

. దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని, మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పెళ్లాడితే రిసెప్షన్ మాత్రం శరద్ పవార్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ ను దాటి రాష్ట్రం మొత్తం విస్తరిస్తోందని అన్నారు

Related posts

బీజేపీ నేత వెంకట రమణారెడ్డి అరెస్ట్

Satyam NEWS

ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పినా అడిగే దమ్ములేని జగన్ రెడ్డి

Satyam NEWS

అతి చిన్న వయసు పారాగ్లైడర్ కు మంత్రి అభినందన

Satyam NEWS

Leave a Comment