38.2 C
Hyderabad
May 5, 2024 20: 21 PM
Slider క్రీడలు

హుజూర్ నగర్ పట్టణ నివాసి అశోక్ సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపిక

#hujurnagarsports

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పిడమర్తి అశోక్ సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు అశోక్ తెలిపారు.

కె.ఆర్.ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి పిడమర్తి అశోక్ ప్రతిరోజు ఉదయం కబడ్డీ కోచ్ సునిల్  ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుంటూ కె.ఆర్.ఆర్ కాలేజీ నుండి యం.జి యూనివర్సిటీలో జరిగిన కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి సాధించి సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు అశోక్ తెలిపాడు.

ఈ పోటీలు ఈనెల 23 నుండి 26వ,తేదీ వరకు తమిళనాడు లోని   భారతీ దాస్ యూనివర్సిటీలో జరగనున్నట్లు అశోక్ తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు మరిన్ని వసతులు

Bhavani

తులసమ్మ ప్రాణాలు తీసిన 108 సిబ్బంది

Satyam NEWS

రాజంపేటలో రైతు సమస్యలపై టీడీపీ నిరసన ర్యాలీ….

Satyam NEWS

Leave a Comment