36.2 C
Hyderabad
May 7, 2024 12: 26 PM
Slider గుంటూరు

లోన్ పేరుతో మహిళపై అత్యాచారయత్నం

#Pedda Cheruvu

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువులో నివాసముంటున్న మహిళపై లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. నరేంద్ర కుమార్ అనే వ్యక్తి వ్యక్తిగత లోన్ ఇప్పిస్తానని డాక్యుమెంట్లతో ఓ మహిళను ఇంటికి పిలిచాడు.

ఇంటికి వచ్చిన మహిళపై నరేంద్రకుమార్ అత్యాచారయత్నం చేశాడు. ఈ మేరకు నరేంద్ర కుమార్ పై బాధితురాలు పట్టణ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

Related posts

దివాలా: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపివేయండి

Satyam NEWS

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ

Satyam NEWS

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment