29.7 C
Hyderabad
May 6, 2024 06: 53 AM
Slider తెలంగాణ

అప్పాయింట్ మెంట్: ఎయిమ్స్ బోర్డు సభ్యుడుగా బండ ప్రకాష్

MP-Banda-Prakash

బిబినగర్ AIMS కళాశాలకు బోర్డ్ మెంబెర్ గా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ను నియమిస్తూ కేంద్రం ప్రభుత్వం నేడు ప్రకటన విడుల చేసింది.  దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS)కు 8 మంది బోర్డ్ మెంబర్లను నియమించారు.

అందులో తెలంగాణకు సంబంధించిన బిబినగర్ AIMS కు బోర్డ్ మెంబెర్ టి.ఆర్.ఎస్. పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బండా ప్రకాష్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక బులిటెన్ విడుదల చేసింది. బండా ప్రకాష్ ప్రస్తుతం నేషనల్ MSME బోర్డ్ మెంబెర్ గా, లేబర్, కామర్స్ & ఇండస్ట్రీ, OBC  పార్లమెంటరీ కమిటీలకు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

Related posts

సమర్థమైన ఐటి కెరీర్‌ కు కావాల్సిన అర్హతల పై వెబ్‌నార్

Satyam NEWS

తెలంగాణాలో దంచి కొడుతున్న వర్షం

Bhavani

శ్రమజీవుల హక్కులను హరిస్తున్న కేంద్రం

Satyam NEWS

Leave a Comment