40.2 C
Hyderabad
May 2, 2024 18: 45 PM
Slider కరీంనగర్

కరీంనగర్ లో ఆర్ఓబీ కి భూమిపూజ

#Minister Gangula Kamalakar

కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి – హరి శంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల30నుండి 6వ జాతీయ మహిళా క్రికెట్‌ లీగ్‌

Bhavani

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కర్ఫ్యూ వేళల్లో సడలింపులు

Satyam NEWS

జనవరి 9న అడివి శేష్ పాన్ ఇండియా మూవీ G2

Bhavani

Leave a Comment