ఆంధ్రప్రదేశ్ లో కరోనా కర్ఫ్యూ వేళల్లో సడలింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం పూర్తిగా అమలులో ఉంటుంది.
జూన్ 20వ తారీఖు నుండి జూన్ 30 వ తారీఖు వరకూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులిస్తూ జీవో జారీ అయింది.
అయితే దుకాణాలకు సాయంత్రం 5 గంటల వరకే సమయం కేటాయించారు.