గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా పలు వురు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపి మేయర్ ను కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకావాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు , చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి,చిలకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ,నాచారం కార్పొరేటర్ శాంతిజెన్ శేకర్ ,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ,కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్, మాజీ కార్పొరేటర్లు హన్మంత్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, టిఅర్ఎస్ నాయకులు ఇంద్రసేన రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,వెంపటి శ్రీను,మనీష్ ,లక్శ్మి ,కొండల్ రెడ్డి ,నందు ,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి