సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆరు దశబ్దాల పాటు తెలగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం,తెలంగాణ సిద్ధాంత కర్త,ఉద్యమస్ఫూర్తి ప్రదాత,మహనీయులు కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివళులు అర్పించారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్