బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే గాంధీ ఫై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ ఆయనతో క్షణాన చెప్పించడమా లేక పార్టీనుండి బహిష్కరించడమో చేయాలనీ నిర్ణయించింది.మహాత్మ గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. అయితే హెగ్డే చేసిన వ్యాఖ్యలపై విపక్షాలే కాకుండా సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. హెగ్డేను బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా బీజేపీ ఆదేశించనట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
previous post