సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం సజ్జాపురం గ్రామంలో సుమారు 30 కుటుంబాలకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి పాల్గొని భారతీయ జనతా పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.