బ్రాహ్మణలే రాజ్యాలను నడిపే ఈ దేశంలో వారి శ్రేయస్సు కోసం గత కొన్నాళ్ళు గ పాలకులు మరిచిపోయారని ఏపీ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాఖ్య తెలిపింది.
ఈ మేరకు ఏలూరులో రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య తాలూక ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమాఖ్య ప్రతినిధులంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రెండు బ్రాహ్మణ సంఘాలు కలిసాయి.రాష్ట్ర ప్రభుత్వం.. బ్రాహ్మణ ణుల కోసం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు.