31.2 C
Hyderabad
May 3, 2024 00: 33 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ కలయిక..!

#Brahmin Association

బ్రాహ్మణలే రాజ్యాలను నడిపే ఈ దేశంలో వారి శ్రేయస్సు కోసం గత కొన్నాళ్ళు గ పాలకులు మరిచిపోయారని ఏపీ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాఖ్య తెలిపింది.

ఈ మేరకు ఏలూరులో రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య తాలూక ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమాఖ్య ప్రతినిధులంతా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రెండు బ్రాహ్మణ సంఘాలు కలిసాయి.రాష్ట్ర ప్రభుత్వం.. బ్రాహ్మణ ణుల కోసం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

‘యశోద’లో కథే హీరో: వరలక్ష్మీ శరత్ కుమార్

Satyam NEWS

భోక్త బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులు: సతీష్ యాదవ్

Satyam NEWS

Leave a Comment