బ్రాహ్మణలే రాజ్యాలను నడిపే ఈ దేశంలో వారి శ్రేయస్సు కోసం గత కొన్నాళ్ళు గ పాలకులు మరిచిపోయారని ఏపీ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాఖ్య తెలిపింది. ఈ మేరకు ఏలూరులో రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య తాలూక...
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నందుకు బ్రాహ్మణ ఐక్యవేదిక సదస్సు కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో నేడు జరిగిన సదస్సులో రిటైర్డ్...
విజయనగరం లో సర్ విజ్జీ స్డేడీయంలో జిల్లా బ్రాహ్మణ క్రికెట్ పోటీలను వైఎస్సార్సీపీ జిల్లానేత మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బోత్స లక్ష్మణరావు ప్రారంభించారు. తొలుత స్టేడియంలో గాయత్రీ దేవీ ఫోటోకు పూలదండవేసి…జ్యోతి వెలిగించి…అనంతరం...
సంక్రాంతి సందర్భంగా ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం క్రికెట్ పోటీలను నిర్వహించదలచింది. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచీ మూడు...