మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన భారత సంతతికి చెందిన ఇద్దరు పంజాబీ సోదరులు మంజిందర్ సింగ్ ఠాకర్ (36), డేవిందర్ సింగ్ థాఖర్ (42) లకు ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ క్రౌన్ కోర్టు శిక్ష విధించింది. వారు బర్మింగ్హామ్ నగరానికి చెందిన మాఫియా ముఠా సభ్యులు. నెదర్లాండ్స్ నుండి కోళ్ల లో దాచి సముద్రం ద్వారా ఓడల్లో లక్షలాది రూపాయల విలువైన కొకైన్ను అక్రమం గా రవాణా చేస్తున్నారని ఈ ముఠాలోని మరో ఇద్దరు సభ్యులకు కోర్టు గత వారం జైలు శిక్ష విధించిందని అధికారులు చెబుతున్నారు.
previous post