30.7 C
Hyderabad
May 5, 2024 05: 24 AM
Slider జాతీయం

మహారాష్ట్ర బస్సులో మంటలు – 25మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు వ్యాపించినపుడు 32 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి.

Related posts

హ్యాపీ బర్త్ డే:ఘనంగా రమేష్ బాబు జన్మ దిన వేడుకలు

Satyam NEWS

కోదాడ పట్టణంలో పట్టుబడ్డ చైన్ స్నాచింగ్  దొంగలు

Satyam NEWS

ఎవరు హామీ ఇస్తే వారికే మా మద్దతు

Satyam NEWS

Leave a Comment