42.2 C
Hyderabad
May 3, 2024 16: 36 PM
Slider నల్గొండ

ఉత్తరప్రదేశ్ సంఘటను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

Hujurnagar 1

ఉత్తరప్రదేశ్ లో మనీషాకు జరిగిన అన్యాయంపై,దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ  స్వేరో సర్కిల్ రాష్ట్ర కమిటీ, యాదాద్రి జోనల్ కమిటీ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం  మేళ్ళచెరువు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి 7 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుండి మెయిన్ రోడ్డు చెక్ పోస్ట్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో   మండల,గ్రామ పరిధిలో ఉన్న పెద్దలు, స్వేరో సర్కిల్  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మందా రవి, స్వేరో యాదాద్రి జోన్ సర్కిల్ అధ్యక్షుడు విజయ్, మండల అధ్యక్షుడు, చిన్నపంగు సహదేవ, బుచ్చయ్య , అన్నేపంగు వెంకటి, మంద నాగరాజు , రాంబాబు, బలస్వామి, ఇష్టురియా, కోటమ్మ, మహిళలు, యువకులు ,బహుజన నాయకులు, యువవజన సంఘాల నాయకులు, యువతీ యువకులు, పాల్గొన్నారు.

Related posts

గుడ్ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

Satyam NEWS

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

డబుల్ ఇంటి దరఖాస్తుదారులకు సవరణ ఛాన్సు

Satyam NEWS

Leave a Comment