ఆ గ్రామంలో చనిపోతే ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. స్మశానం వాడుకోవడానికి చెల్లించాల్సిన ఖర్చు ఉండదు. అదే సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొంది గ్రామం. ఊరి స్మశాన వాటికను ఉచితంగా వాడుకోవచ్చు. మరణించిన...
స్నేహితులతో కలిసి కులుమానాలి విహార యాత్రకు వెళ్లిన ఒక డాక్టర్ విషాదకర పరిస్థితుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్రెడ్డి కుటుంబం గత కొంత కాలం గా...
ఇప్పుడు ఉన్న సెక్రటేరియేట్ ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉన్నాయా? లభిస్తున్న చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఇప్పుడు ఉన్న సచివాలయ ప్రాంగణంలోని భూ అంతర్భాగంలో పెద్ద ఎత్తున నిధి నిక్షేపాలు ఉండే అవకాశం కనిపిస్తున్నది....
నిజంగానే నేను ఇక మీకు కనిపించను. రేపటి నుంచి నా చుట్టూ పరదాలు వచ్చేస్తాయి. నా లోపల ఏం జరుగుతున్నదో కూడా మీకు తెలియదు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి నేను మీకు...
సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు ప్రవీణ్ కు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో విచారణను 48రోజుల్లోనే పూర్తిచేసి సంచలన తీర్పు చెప్పింది వరంగల్ కోర్టు. ఈ కేసులో...
ప్రజా ప్రతినిధులంతా ప్రతీ సోమవారం చేనేత దుస్తులు వేసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన నేడు సిరిసిల్లలో పర్యటించారు. చేనేత దుస్తులు ధరించడంలో జిల్లా కలెక్టర్...
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. వివిధ హోదాల్లో సుష్మా స్వరాజ్ దేశానికి చేసిన...
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె పార్థీవదేహాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మాస్వరాజ్ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు...
ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కారు కూతలు కూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎండి పోయి కనిపించే గోదావరి మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 150 కి.మీ దూరం గోదావరి నది సజీవంగా కనిపిస్తోంది ఇంతకన్నా...
అఖండ భారత్ దిశగా మొదలైన మహా యజ్ఞానికి తొలి అడుగు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల తెలంగాణ కేంద్ర బిజెపి వ్యవహారాల కోఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ సంతోషం...