27.7 C
Hyderabad
April 30, 2024 09: 32 AM
Slider ముఖ్యంశాలు

అసెంబ్లీ నుంచి చంద్రబాబునాయుడి సస్పెన్షన్

#Chandrababu

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

ఒకరోజు పాటు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు,

సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్‌ సస్పెండ్ అయ్యారు.

దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

Related posts

పొలంలో నాట్లు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Bhavani

చౌకబియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ కు తరలింపు

Satyam NEWS

8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment