27.7 C
Hyderabad
May 14, 2024 03: 13 AM
Slider ముఖ్యంశాలు

వైఎస్ షర్మిల బృందం పై చెప్పుల దాడి

#yssharmila

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బృందంపై చెప్పుల దాడి జరిగింది. వైఎస్సార్టీపీ రూపొందించిన మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పరిధిలోని నాగారానికి షర్మిల వెళ్లారు.
ఈ పందర్భంగా షర్మిలను చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేవారు. అలాగే పలువురు షర్మిల బృందంపై చెప్పులు విసిరేశారు.

Related posts

గ్రామాల అభివృద్ధే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లక్ష్యం

Bhavani

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

ఇల్లీగల్: నది మనదే ఇసుక తోడుకో డబ్బు దోచుకో

Satyam NEWS

Leave a Comment