ఏపీ కేబినెట్ పూర్తిగా పునర్వ్య వస్థీకరణ లో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరు లేదా ఇద్దరికి చాన్స్ దక్కుతుంది. కొత్త జిల్లాలతో కలిపి జిల్లాకో మంత్రిని ముఖ్యమంత్రి జగన్ తీసుకోవాలని యోచిస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో కూడా ఐదు డిప్యూటీ సీఎం హోదాలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావుకు చాన్స్ దక్కుతుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ కు ఛాన్స్ ఉంది. కొడాలి స్థానంలో వసంత కృష్ణప్రసాద్ ఖరారయ్యే చాన్స్ ఉంది. పేర్నినాని ప్లేస్లో సామినేని ఉదయభాను వస్తారు.
మిగిలిన వివరాలు:
వెల్లంపల్లి స్థానంలో కొలగట్ల లేదా అన్నెరాంబాబు
కృష్ణా జిల్లా నుంచి రేసులో పార్థసారథి, జోగి రమేష్
గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి, విడుదల రజిని, మేరుగ నాగార్జున
ఆదిమూలపు స్థానం సుధాకర్బాబుకు దక్కే అవకాశం
నెల్లూరు నుంచి కాకాని, మేకపాటి కుటుంబసభ్యుల్లో ఒకరు
చిత్తూరు నుంచి రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్రెడ్డి లో ఒకరికి చాన్స్
కర్నూలు నుంచి చక్రపాణిరెడ్డి, కాటసాని, కంగాటి శ్రీదేవి
అనంతపురం నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉషా చరణశ్రీ, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు పరిశీలన
కడప నుంచి శ్రీకాంత్రెడ్డి, రాచమల్లు, డా.సుధ, అంజాద్బాషా స్థానం హఫీజ్ఖాన్కు దక్కే చాన్స్
బొత్స స్థానంలో కొలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య పేర్లు పరిశీలన
పుష్పశ్రీ వాణి ప్లేస్లో రాజన్నదొర, భాగ్యలక్ష్మి, అరకు ఫల్గుణ, పోలవరం బాలరాజు పేర్లు పరిశీలన
అవంతి స్థానం గుడివాడ అమర్నాథ్కు దక్కే అవకాశం.