37.2 C
Hyderabad
April 30, 2024 14: 30 PM
Slider ఖమ్మం

మాస్కులు పంపిణీ చేసిన సీఎల్ పి నేత భట్టి

mallu bhatti

ఖమ్మం జిల్లా మధిర మండలం, సిరిపురం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లకు కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులను అందించే సమయంలో డెటాల్ తో శుభ్రం చేసి మరీ ఆయన అందరికి అందచేశారు.

మృత్యువిహారం చేస్తున్న కరోనాని నియంత్రిచడంలో భాగంగా పోలీసులు కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని ఆర్యోగ్యాన్ని కాపాడుకోవాలని పోలీసులకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సూచించారు.

Related posts

ప్రెస్ నోట్ :అవినీతి అవకాశం లేకుండా పరిపాలించిన యోధుడు చిర్రావూరి

Bhavani

ఫలించిన ఎంపీ నామా కృషి: కారేపల్లి స్టేషన్ లో ఆగిన సింగరేణి

Satyam NEWS

గూగుల్ పై జరిమానాను సమర్థించిన సెకండ్ కోర్టు

Satyam NEWS

Leave a Comment