బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలంటూ అందరికీ మాస్కులను ఎంపిపి అశోక్ పటేల్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి నాయకులు శంకర్ పటేల్, గ్రామ రెవెన్యూ అధికారి పండరి, పంచాయతీ కార్యదర్శి పండరి పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.