32.7 C
Hyderabad
April 27, 2024 00: 24 AM
Slider నిజామాబాద్

చిన్న దేవాడలో మాస్కులు పంపిణీ చేసిన ఎంపీపీ

bichkunda 151

బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలంటూ అందరికీ మాస్కులను ఎంపిపి అశోక్ పటేల్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి నాయకులు శంకర్ పటేల్, గ్రామ రెవెన్యూ అధికారి పండరి, పంచాయతీ కార్యదర్శి పండరి  పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

ఎమ్మెల్సీ అభ్యర్థిగా దూడపాక సంజీవ నామినేషన్ దాఖలు

Satyam NEWS

జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు బిజెపి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment