ఏపీ సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. దాంతో ఆమె పారిస్ క్యాంపస్లో మాస్టర్స్ డిగ్రీ చదవనున్నారు.
తన కుమార్తె హర్షారెడ్డిని పారిస్ పంపించేందుకు మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. కుమార్తెకు వీడ్కోలు పలికి ఆయన తిరిగి వస్తారు.