40.2 C
Hyderabad
May 6, 2024 18: 56 PM
Slider ప్రత్యేకం

ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ లో జగన్ పెద్ద కుమార్తెకు సీటు

#YSBharati

ఏపీ సీఎం జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు లభించింది. దాంతో ఆమె పారిస్‌ క్యాంపస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదవనున్నారు.

తన కుమార్తె హర్షారెడ్డిని పారిస్‌ పంపించేందుకు మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు వెళ్లనున్నారు. కుమార్తెకు వీడ్కోలు పలికి ఆయన తిరిగి వస్తారు.

Related posts

మళ్లీ బాదుడే బాదుడు: గ్యాస్ డెలివరీ చార్జీలు

Bhavani

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కు ఘన స్వాగతం

Satyam NEWS

ఉపాధ్యాయులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

Satyam NEWS

Leave a Comment