29.7 C
Hyderabad
April 29, 2024 07: 02 AM
Slider హైదరాబాద్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కు ఘన స్వాగతం

#kishanreddy

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్ర గా…ఎన్నికల జరగనున్న 11 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం… హైదరాబాద్ నాంపల్లి లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ని ఏర్ పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు. ఇక రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి డీ.కే.అరుణ…జే.పీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. అయితే తెలుగు రాష్ట్రాల కు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే నియమితులైన..కిషన్ రెడ్డి, పురంధేశ్వరి లు సమావేశంలో ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ మేరకు కొత్త నియమితులైన ఆ ఇద్దరిని పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా…సమావేశపు వేదికపై.. అందరి ముందు… పార్టీ కండువా కప్పి మరీ స్వాగతం పలకడం విశేషం. చూడాలి… ఇరువురు ఆధ్వర్యంలో పార్టీ ఇంకెంత ముందుకెళుతోందో…!

Related posts

స్మశానాలకు ఉచితంగా సుమారు వెయ్యి టన్నుల కలప

Satyam NEWS

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు

Bhavani

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

Satyam NEWS

Leave a Comment