నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన 7 మంది లబ్ధిదారులకు3,55,000 రూపాయల సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అందజేశారు.
ఎం దామోదర్ రెడ్డి 1,50,000 గాంధీనగర్, యు. భారత చారి 60,000 సుభాష్ నగర్ ,ఖాజా మోహిన్దీన్ 40,000 రెడ్డివాడ, టి .శేఖర్ రెడ్డి 22,000 విద్యానగర్, శకుంతల 28,000 విద్య నగర్ ,పి. కళావతి 17,500కళ్యాణ్ నగర్ ,ఇంతియాజ్ 37,500 పాత బస్టాండ్ వీరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ శాయిద్, మార్కెట్ చైర్మన్ బాలయ్య, వైస్ ఛైర్మన్ విజయ్ గౌడ్, pacs చైర్మన్ జనార్దన్ రెడ్డి, pacs డైరెక్టర్ బాన్నే శ్రీనివాస్ కౌన్సిలర్స్ సూర్య ప్రకాష్, శనవాజ్, టీఆరెస్ నాయకులు వెంకటయ్య గౌడ్, అర్జున్ రావు, మాక్బుల్, వెంకటయ్య, బలెమియా తదితరులు పాల్గొన్నారు.