వనపర్తి పట్టణంలోని వాసవి కన్యాకాపరమేశ్వరి దేవాలయానికి రక్షణ ఉంటుందని, నష్టం లేకుండా దేవాలయం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘారెడ్డి చెప్పారు. ఈ సందర్బంగా మేఘారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మ వారి దేవాలయానికి, ఆర్యవైశ్యులకు పూర్తి సహకారం ఉంటుందని అయన చెప్పారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు నాగబంది యాదగిరి,ఆకుతోట దేవరాజు, దాచ శివ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్