28.2 C
Hyderabad
May 9, 2024 02: 08 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలోకొనసాగుతున్న భక్తుల రద్దీ

# Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,227 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,706 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు…

Related posts

డెల్టా కేసుల పట్ల అప్రమత్తంగానే ఉన్నాం:ఎస్పీ రాజకుమారి

Satyam NEWS

ఏపిలో వైఎస్ఆర్ నవోదయం పథకం ప్రారంభం

Satyam NEWS

ప్రాజెక్ట్ నిర్వహణ ప్రాథమిక సూత్రాలపై కార్యశాల

Satyam NEWS

Leave a Comment