35.2 C
Hyderabad
April 27, 2024 14: 59 PM
Slider చిత్తూరు

వాహనాన్ని ఢీకొని ఏనుగులు మృతి

#ELEPHANT

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి బెంగళూరు హైవేపై రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా, కాయగూరల వాహనం ఢీకొట్టడంతో ఏనుగులు చనిపోయినట్టు సమాచారం అందుతోంది.

జగమర్ల అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. వాహనానికి ఉన్న క్రాష్​ బ్యారియర్స్​ తగిలి రెండు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. వేహికల్​ తాకిన ధాటికి రోడ్డు అవతల మరో గున్న ఏనుగు ఎగిరిపడ్డట్టు తెలుస్తోంది. దీంతో వాహనాన్ని వదిలి డ్రైవర్​ పరారైనట్టు సమాచారం.

Related posts

పులిచింతలకు చేరుకున్న స్టాప్‌ లాక్‌ నిపుణుల బృందం

Satyam NEWS

సిద్దిపేటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి

Satyam NEWS

తహసీల్దార్ ఆఫీస్ కు తాళి ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్

Satyam NEWS

Leave a Comment