37.2 C
Hyderabad
April 26, 2024 21: 23 PM
Slider సినిమా

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

Talasani Ali

తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న సినీనటుడు ఆలీ ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు పరామర్శించారు. ఇటీవల అలీ తల్లి మరణించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం మంత్రి మణికొండ లోని అలీ నివాసానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ అక్కడ కొద్ది సేపు ఉన్నారు. బాధలో ఉన్న అలీని ఆయన పరామర్శించారు. అలీ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related posts

సమ్మె పట్ల నిర్లక్ష్యమేల: వైద్య శాఖ ఉద్యోగుల ఆవేదన

Satyam NEWS

గుడ్ గోయింగ్: నిర్మల్ అధికారులకు డెమోక్రసీ అవార్డులు

Satyam NEWS

81.87 శాతం పూర్తి

Satyam NEWS

Leave a Comment