తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న సినీనటుడు ఆలీ ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు పరామర్శించారు. ఇటీవల అలీ తల్లి మరణించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం మంత్రి మణికొండ లోని అలీ నివాసానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ అక్కడ కొద్ది సేపు ఉన్నారు. బాధలో ఉన్న అలీని ఆయన పరామర్శించారు. అలీ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
previous post