25.2 C
Hyderabad
May 13, 2024 08: 56 AM
Slider కర్నూలు

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం

#pattikonda

కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా బాంబులు లభ్యం అయ్యాయి. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత వారం రోజుల క్రిందట పొలములో మహిళ చేతిలో ఓ నాటు బాంబు పేలింది. ఈ సంఘటన ఆధారంగా వారం రోజులుగా నాటు బాంబుల పై ప్రత్యేక పోలీసు బలగాల తనిఖీలు ఆరంభించాయి.

Related posts

గౌరమ్మకు అరుదైన గౌరవం బతుకమ్మ

Satyam NEWS

ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం

Satyam NEWS

మిడిల్ మెన్:భారత్ పాక్ ల చర్చలకు నేపాల్ మధ్యవర్తిత్వం

Satyam NEWS

Leave a Comment