విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు బాస్ ఎస్పీ ఎం.దీపిక, నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ నేర సమీక్ష సమావేశంలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సమీక్షించారు. అలాగే దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు… ఎస్పీ. ఇక లోక్ అదాలత్ లో ఎక్కువ ఐపీసి కేసులు డిస్పొజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు .ఈ నేర సమీక్షా సమావేశంలో డీఎస్పీలు బి.మోహనరావు, ఆర్.శ్రీనివాసరావు, ఎల్.మోహనరావు, న్యాయ సలహాదారు వై. పరశురాం, పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
previous post
next post