29.7 C
Hyderabad
May 7, 2024 04: 35 AM
Slider విజయనగరం

క‌రోనా కోర‌లు చాస్తున్న వేళ రాష్ట్రంలో ప‌గ‌లు కూడా క‌ర్ఫ్యూ…!

#vijayanagaramPolice

రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కోరలు చాస్తున్న వేళ రాత్రి  కొనసాగుతున్న క‌ర్ఫ్యూని ప‌గ‌టి పూట కూడా కొన‌సాగించాల‌ని జగ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీంతో ఉదయం 6  నుంచీ మ‌ధ్యాహ్నం 12  వ‌ర‌కు మాత్ర‌మే షాపులు తెర‌చుకోవాల‌ని ఆదేశించింది.మ‌ధ్యాహ్నం 2 నుంచీ ఉద‌యం 6 వర‌కు సంపూర్ణంగా లాక్ డౌన్ అమ‌లుచేస్తున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌భుత్విం నిర్ణ‌యించింది.ఈ మేర‌కు అన్నిజిల్లాల ఎస్పీలు, క‌లెక్ట‌ర్ల‌కు ఉత్త‌ర్వులు  అందాయి.

 క‌రోనా నియంత్రణ కోసం రాష్ట్ర‌  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు క‌రోనా కేసులు  పెరుగుతుండ‌టంతో సీఎం జ‌గ‌న్ స‌మక్షంలో జ‌రిగిన అత్యున్న‌త స్థాయీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎల్లుండి నుంచీ. పాక్షిక కర్ఫ్యూ అమల చేయ‌నున్నారు  రెండు వారాల పాటు ఆంక్షలు అమలులోఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి

మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరచుకోవ‌చ్చు..కాగా  ఆ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది.

Related posts

మారిన వాతావరణం.. చల్ల బడిన విజయనగరం..!

Satyam NEWS

తెలంగాణ బాటలో నడుస్తున్న ఆంధ్ర ఆర్టీసీ

Satyam NEWS

ఉప్పల్ లో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment