కాల్పులతో భయందోళనలు కలిగిస్తున్న ఢిల్లీ లో మరోసారి జరిగిన కాల్పుల సంఘటన పోలీస్ వర్గాల్లో టెన్షన్ సృ ష్టిస్తున్నాయి.ఆదివారం అర్ధరాత్రి జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వద్ద మళ్లీ కాల్పులు జరిగాయి. ఇస్లామియా ఐదో నెంబర్ గేటు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. స్థానికుల సమాచారం ప్రకారం ఓ స్కూటీ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి పారిపోయారని స్థానికులు తెలిపారు. అయితే ఎవ్వరికి కూడా ప్రాణనష్టం సంభవించలేదు.
previous post