పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మలేషియా పర్యటన లో భారత గగనతలం, విమానాలను ఉపయోగించ కూడదని నిరయంచుకున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. రెండు రోజుల మలేషియా పర్యటనకు సోమవారం బయలుదేరబోయే ఖాన్ భారత గగనతలం ఉపయోగించకూడదని నిర్ణయించారు.జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడితో సహా వరుస సంఘటనల కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు తీవ్రంగా పెరగడం,కాశ్మీర్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోర్సెస్ ఏ ఆర్ వై న్యూస్కు తెలిపింది.
previous post