33.7 C
Hyderabad
April 30, 2024 02: 00 AM
Slider జాతీయం

నెవర్:ఇమ్రాన్ ఖాన్ భారత గగనతలం గుండా పొడట

Imrankhan

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మలేషియా పర్యటన లో భారత గగనతలం, విమానాలను ఉపయోగించ కూడదని నిరయంచుకున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. రెండు రోజుల మలేషియా పర్యటనకు సోమవారం బయలుదేరబోయే ఖాన్ భారత గగనతలం ఉపయోగించకూడదని నిర్ణయించారు.జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడితో సహా వరుస సంఘటనల కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు తీవ్రంగా పెరగడం,కాశ్మీర్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోర్సెస్ ఏ ఆర్ వై న్యూస్‌కు తెలిపింది.

Related posts

డాక్టర్ సుధాకర్ పై స్లోపాయిజన్ ఆరోపణలు

Satyam NEWS

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది

Satyam NEWS

పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు గురి చేయెద్దు

Satyam NEWS

Leave a Comment