74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేవరకొండ ప్రజా భవన్ సిపిఐ కార్యాలయంలో జాతీయ జెండాను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు, నీల వెంకటయ్య, జూలూరి జ్యోతిబసు పాల్గొన్నారు.
ఇంకా, అలమోని మల్లయ్య, కందుకూరి శ్రీను, మహేశ్వరం బ్రహ్మచారి, ఆనందాచారి, వెంకటయ్య ,శ్రీను ,మల్లయ్య, బక్కయ్య ,బుచ్చయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.