29.7 C
Hyderabad
May 6, 2024 06: 08 AM
Slider హైదరాబాద్

రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

#uppal

నియోజకవర్గ  అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఉప్పల్  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం డివిజన్ లో  అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. మొదటగా  అంబేద్కర్ విగ్రహం నుండి భవాని నగర్ కు వెళ్లే మార్గంలో ఉన్న నాలపై బ్రిడ్జి నిర్మాణానికి 94 లక్షల నిధులు, రాఘవేంద్ర నగర్ లోని పోచమ్మ గుడి నుండి స్టిల్ చాంబర్ వరకు 33 లక్షల రూపాయల వ్యయంతో పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఉపల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇప్పటివరకు కోట్ల రూపాయలు  వెచ్చించినట్లు తెలియజేశారు. అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రేటర్ బీఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేకర్, మేకల ముత్యంరెడ్డి, భూపాల్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, కొరపాక అంజి , ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, విటల్ యాదవ్, వేముల మారయ్య, కట్ట బుచ్చన్న గౌడ్, టేకి రాజశేఖర్,  ప్రీతి రెడ్డి, వాణి, రాజు, మంగోల్, శివకుమార్, రవీందర్, రెడ్డి, బండ శేఖర్ రెడ్డి, సుగుణాకర రావు, శ్రీనివాస్, యాదగిరి, చంద్రశేఖర్, హరి ప్రసాద్, రమణారెడ్డి, నర్సింగరావు, స్వామి, గణేష్, జహంగీర్, లడ్డు, శివ, బొడ్డు శివ తదిఇతరులు పాల్గొన్నారు.

Related posts

తమ్ముడ్ని తిడుతున్నా ఉలకని పలకని చిరంజీవి

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థాన భూముల్లో హరితహారం

Satyam NEWS

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌

Satyam NEWS

Leave a Comment