కలియుగ దేవుడు సన్నిధి ఎక్కడ ఉందంటే ఎవరైనా ఠక్కున చెబుతారు…చిత్తూరు జిల్లా తిరుపతి అని. తిరుపతి లో ఉన్న ఏడుకొండలు… పురాణ చరిత్ర కలిగిన ప్రదేశాలే. మహామునులు..ఘోరతపస్సు చేసిన కొండలు…ఆ ఏడుకొండలు. తాజాగా తిరుమలకు…అనంతరం కు చెందిన భజన బృందం….తిరుపతి వచ్చి… ఈ సాయంత్రం దాదాపు రెండు గంటలకు పైగా భజన చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్….ప్రతీ నెల యోజన ప్రకారం… రోజు కొక భజన బృందం… ఇక్కడ కు వచ్చి… భజన నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ఈ భజన బృందానికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్, వైజాగ్, విజయనగరం, తిరుపతి, అనంతపురం, విజయవాడ నుంచీ భక్తులు హాజరయ్యారు.