గోల్నాక లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కాలేరు వెంకటేష్ ఆనారోగ్య కారణాల వలన చికిత్సలు హాస్పిటల్ లో చేరి చికిత్సలు చేయించుకున్న 9 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేయించిన మొత్తం రూ.8,40,000/- విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఎప్పుడు ఆపద వచ్చినా అండగా నిలబడి ఉంటారని అన్నారు.
ఈ రకమైన కారణాలు ఉన్న వారు తనను సంప్రదిస్తే వారికి కూడా లబ్ధి చేకూరుస్తానని కాలేరు వెంకటేష్ ప్రకటించారు.
నేడు సీ ఏం ఆర్ ఎఫ్ చెక్కులు పొందిన వారి పేర్లు మరియు సొమ్ము మొత్తం:
- పి. సత్యనారాయణ, తిలక్ నగర్, రూ.100000/-
- డి. శ్రీనివాస్, నేరేడ్మెట్ రూ. 60000/-
- మిస్టర్ ఎ. బబ్లూ సింగ్, అంబర్పేట్ రూ 25000/-
- భద్రమ్మ పెద్ద, అడిసేరిపల్లె రూ. 100000/-
- కె కుమార స్వామి, రూ 60000/-
- మహమ్మద్ అబ్దుల్ రషీద్, అంబర్పేట్ రూ 60000/-
- మొహమ్మద్ ముస్తఫా, హుమాయున్ నగర్ రూ.125000/-
- ఎం. శ్రీనివాస్ రెడ్డి, అంబర్పేట్, రూ. 250000/-
9 శ్రీనివాస్ గౌడ్, సెంట్రల్ బస్తీ రూ.60000
ఈ సందర్భంగా లబ్ధిదారులు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ కి, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అండగా నిలబడిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్