కరోనా వైరస్ భారత్ లో తొలి ప్రజాప్రతినిధిని పొట్టన పెట్టుకున్నది. డిఎంకె ఎమ్మెల్యే జె.అన్నాబాగన్కు ఈ నెల 2న కరోనా సోకింది. తక్షణమే ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా వైరస్ తో ఆయన చేసిన పోరాటంలో ఓడిపోయారు.
ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. జె.అన్నాబాగన్కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2001, 2011 మరియు 2016 ఎన్నికలలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.