28.7 C
Hyderabad
May 5, 2024 23: 08 PM
Slider జాతీయం

కరోనాతో తమిళనాడులో తొలి ప్రజాప్రతినిధి మృతి

#DMK MLA

కరోనా వైరస్ భారత్ లో తొలి ప్రజాప్రతినిధిని పొట్టన పెట్టుకున్నది. డిఎంకె ఎమ్మెల్యే జె.అన్నాబాగన్‌కు  ఈ నెల 2న కరోనా సోకింది. తక్షణమే ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా వైరస్ తో ఆయన చేసిన పోరాటంలో ఓడిపోయారు.

ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. జె.అన్నాబాగన్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2001, 2011 మరియు 2016 ఎన్నికలలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Related posts

కరోనాతో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగస్థులను ఆదుకోండి

Satyam NEWS

స్పందన లో 23 మంది బాధితుల స‌మ‌స్య‌లు విన్న విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

స‌డ‌లింపు స‌మ‌యంలో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న ….!

Satyam NEWS

Leave a Comment