42.2 C
Hyderabad
May 3, 2024 18: 00 PM
Slider పశ్చిమగోదావరి

ద్వారకా తిరుమల అన్నదానం ట్రస్టుకు విరాళం

#dwaraka tirumala

కృష్ణాజిల్లా విజయవాడ ప్రసాదం పాడుకు చెందిన మల్లం పాటి పూర్ణ కిశోర్ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థాన శాశ్వత అన్నదాన ట్రస్ట్ కి విరాళం అందచేశారు.

అన్నదాన ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి కి గురువారం 1 లక్ష 1.116 రూపాయలు విరాళం అందజేశారని దేవస్థానం ఈ ఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ విరాళంతో పూర్ణకిశోర్ బంధువైన కంచర్ల గోత్రానికి చెందిన పునుకోల్లు శివరామకృష్ణ పేరున నవంబర్ 9వ తేదీన అన్నదాన కార్యక్రమం జరిపించాలని కోరారని ఈ ఓ తెలిపారు.

అన్నదాన కార్యక్రమానికి విరాళం అందించిన పూర్ణకిశోర్ ఆయన కుటుంబ సభ్యులను దేవస్థానం తరపున గౌరవ మర్యాదలు అందించి దేవస్థానం తరపున వస్త్రాన్ని బహుకరించి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసామని ఈ ఓ చెప్పారు.

Related posts

సారీ రోశయ్య గారూ… మిమ్మల్ని మర్చిపోయాం….

Satyam NEWS

అత్యంత వైభవంగా కేశవ స్వామి మాస కళ్యాణం

Satyam NEWS

వాలంటీర్లకు పురస్కారాల ప్రధానం చేసిన రాజంపేట ఎమ్మెల్యే

Bhavani

Leave a Comment