నాలా పూడికతీత పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని తామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు అధికారులను ఆదేశించారు. రామంతపూర్ డివిజన్ లో శివారు కాలనీలలో కలుపుతూ వెళుతున్న నాలా పూడికతీత పనులు ప్రారంబించారు.
రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సమస్యలు వాటిల్ల కుండా పూడికతీత పనులు వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్ రావు ,జి హెచ్ ఎం సీ సూపర్వైజర్ మహేందర్, పడిగ నగేష్ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి