విజయనగరం లో ఖాకీ లకు అడ్డంగా బుక్ అయ్యారు. అదీ నగరంలో గంటస్తంభం సాక్షి గా…మందు బాబులు. ఎస్పీ ఆదేశాలు… ట్రాఫిక్ డీఎస్పీ సూచనలతో విజయనగరం లో ట్రాఫిక్ ఎస్ఐ లు రాజు ,త్రినాథ్ లు..డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలం నిర్వహించారు. ఈ మేరకు నగరంలో రాత్రి ఏడున్నర సమయంలో ఎంజీ రోడ్ గంటస్తంభం వద్ద…కంటోన్మెంట్ నుంచీ మూడులాంతర్లకు వెళుతున్న… ఓ ఆటో డ్రైవర్ అలాగే బైక్ పై న దాంతో కారులో వెళుతున్న వారిని ఆపి అకస్మాత్తుగా డీడీ చెక్ చేశారు… ట్రాఫిక్ ఎస్ఐ లు రాజు ,త్రినాథ్ లు.దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు… తనిఖీ చేసిన వాళ్ళు మద్యం సేవించి నట్లు మిషన్ చూపించడంతో… ట్రాఫిక్ పోలీసులు… నిబంధనల ప్రకారం… డీడీ నమోదు చేసారు.
previous post
next post