31.2 C
Hyderabad
May 3, 2024 00: 53 AM
Slider మహబూబ్ నగర్

తాగి న్యూసెన్స్ సృష్టిస్తే పోలీసులు తీట తీస్తారు

#RemaRajeswariIPS

న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్ పి రీమా రాజేశ్వరి హెచ్చరించారు.

మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చే వారిని అడ్డుకోవడానికి రెండు రకాల పోలీసు బృందాలు పని చేస్తుంటాయని ఆమె తెలిపారు.

మద్యం తాగి రోడ్డుపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.

హాయిగా,సంతోషంగా కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి అంటూ ఆమె హితవు పలికారు.

Related posts

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానం పున:ప్రారంభం

Satyam NEWS

G20: ప్రపంచానికి కొత్త మార్గం చూపేందుకు రెడీ

Bhavani

శాపం: నన్ను పంపిస్తారా? నాశనం అయిపోతారు

Satyam NEWS

Leave a Comment