38.2 C
Hyderabad
May 3, 2024 22: 37 PM
Slider శ్రీకాకుళం

ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా కంపించిన భూమి

#ichapuram

శ్రీకాకుళం జిల్లా శివారు ప్రాంతమైన ఇచ్చాపురం, రత్తకన్న పరిసర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10.05  గంటల సమయంలో భూమి వరుసగా మూడు సార్లు కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. ఇదే వారంలో వరుసగా నాలుగు సార్లు భూమి కంపించడం, అధికారులకు సమాచారం ఇచ్చిన వారు సరైన రీతిలో స్పందించకపోవడంతో స్థానికుల్లో అయోమయ పరిస్థితులు  నెలకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రాంతంలో భూప్రకంపనలు పట్ల పరిశోధన జరిపి కారణాలను విశ్లేషించాలని వారు కోరుతున్నారు.

Related posts

కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలు సాధిద్దాం

Satyam NEWS

చేతి వృత్తుల వారిని అవమానపరిచిన సీఎం జగన్

Bhavani

పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగుల అవస్థలు..

Satyam NEWS

Leave a Comment